Jammu | నిషేధిత ఉగ్రవాద సంస్థలు జైష్ ఏ మొహ్మద్, అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్తో సంబంధం ఉన్న ఓ అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ ఉగ్రవాద నెట్వర్క్ను జమ్మూ కశ్మీర్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో పలువురు కీలక అనుమానిత ఉ
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. చేవెళ్ల వద్ద 400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఏడుగురిని అరెస్టు చేశారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.10లక్షల వరకు ఉంటుందని