వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కోసం మాడ్గుల తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన క్రయవిక్రయదారులు సర్వర్ సమస్యతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ధరణి పోర్టల్లో స్లాట్ బుక్ చేసుకుని ప్రభుత్వానికి చలాన�
స్థానిక యూనియన్ బ్యాంకు లో బుధవారం నెట్వర్క్ లేకపోవడంతో కస్టమర్లు, రైతులు ఇబ్బందులు పడ్డారు. బ్యాంకు ముందున్న సర్వర్ సమస్య ఉందని కస్టమర్లు గమనించాలని బ్యాంకు ఉద్యోగులు బోర్డు పెట్టారు.
Flights halted | నేపాల్ రాజధాని ఖాట్మండులోని త్రిభువన్ ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు రెండు గంటల నుంచి విమానాలు రాకపోకలు ఆగిపోయాయి.