రాష్ట్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లకు తగు చర్యలు చేపట్టాలి.. ప్రణాళికాబద్ధంగా ధాన్యం సేకరణ చేపట్టాలని డీఆర్డీవోలను సెర్ప్ సీఈవో, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23)లో రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలకు నిర్దేశించిన బ్యాంకు లింకేజీ రుణాలను వందశాతం పంపిణీ చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి, సెర్ప్ సీఈవో సందీప్కు