ప్రమాదవశాత్తు ఓ భవనం పైనుంచి కిందపడి ఓ మహిళ మృతి చెందిన సంఘటన రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన అశ్రితసింగ్(25)కు భర్త సంజ�
శేరిలింగంపల్లి : అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని యువత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని చెవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. ఆదివారం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని బాపునగర�