దేశవ్యాప్తంగా కొవిడ్ కొత్త కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రధాని మోదీని కలుసుకునే సీనియర్ మంత్రులు సహా అందరికీ ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ను తప్పనిసరి చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Revanth Cabinet | మంత్రుల్లో ఎవరికి ఏ శాఖ కట్టబెడతారనే అంశం కాంగ్రెస్ వర్గాల్లో హట్ టాపిక్గా మారింది. ముగ్గురు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఏ ఇద్దరు కలిసినా శాఖల కేటాయింపులపైనే చర్చించుకుంటు�
రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య విభేదాలు మరింత ముదిరాయా?. సీఎం రేవంత్ రెడ్డి ఒంటరైపోయారా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే ఇది నిజమేనని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. రేవంత�