హనుమకొండలో ఐదు రోజుల పాటు జరిగిన 58వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో చాంపియన్షిప్ శుక్రవారం ముగిసింది. పురుషుల విభాగంలో ఇండియన్ రైల్వేస్, మహిళల విభాగంలో మహారాష్ట్ర జట్టు టైటిల్ విజేతలుగా నిలిచాయి.
హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే స్టేడియంలో జరుగుతున్న 58వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో చాంపియన్ షిప్ 2025-26 పోటీలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. రైల్వేస్, మహారాష్ట్ర టైటిల్ దిశగా దూసుకెళ్తున్నాయి.