వరుసగా ఐదు వారాల పాటు నష్టపోయిన ఎన్ఎస్ఈ నిఫ్టీ గతవారం ఎట్టకేలకు 170 పాయింట్ల లాభంతో 19.435 పాయింట్ల వద్ద ముగిసింది. యూఎస్లో వెలువడిన పలు ఆర్థిక గణాంకాలతో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుదలకు బ్రేక్ వేస్తుందన్న అంచ
వార్షిక బడ్జెట్ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ పొదుపు పథకంలో పెట్టుబడి గరిష్ఠ పరిమితిని రెట్టింపు చేసినట్లు ప్రకటించారు.