మొక్కల పెంపకంతో పచ్చదనం పెంపకానికి గత సర్కారు హయాంలో కృషి జరుగగా, నేటి పాలనలో మొక్కల పెంపకంపై అధికారులు పట్టింపులేని ధోరణి అవలంబిస్తుండడం తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది. కనీసం నాలుగైదు సంవత్సరాల వరకు
పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు అన్నారు. గురువారం వేలాల గ్రామ పంచాయతీని అధికారులతో కలిసి సందర్శించారు. పారిశుధ్య పనులను పరిశీలించారు.
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం ఏపూర్ గ్రామం స్వయం సమృద్ధి సాధించడం చాలా బాగుందని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అధికారులు, గ్రామ సర్పంచుల బృందం ప్రశంసించింది.
జంట మున్సిపాలిటీల్లో సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణం డంపింగ్యార్డుల వద్ద సేంద్రియ ఎరువుల తయారీకి ఏర్పాట్లు అందుబాటులోకి మణికొండ డీఆర్సీసీ కేంద్రం నార్సింగి మున్సిపాలిటీలో కొనసాగుతున్న పనులు మణికొండ, �