విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచాలని ఖమ్మం జిల్లా వ్యవసాయ అధికారి డి.పుల్లయ్య దుకాణదారులకు సూచించారు. బుధవారం మధిర మండలంలోని పలు ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి స్టాక్ ను పరిశీలించారు.
వానాకాలం సాగు సీజన్ ప్రారంభం అవుతున్న వేళ రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులను సబ్సిడీపై అందించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని తాసీల్ద
కాలం కలిసివచ్చినా చేతిలో కాసులు లేక సంగారెడ్డి రైతులు ఇక్కట్లు పడుతున్నారు. వానకాలం సీజన్ ప్రారంభంలోనే వర్షాలు బాగా కురుస్తున్నాయి. విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు రైతులు చేతుల్లో పైసలు లేవు. దీంతో రైతుల�