ఎరువులు, విత్తనాల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మండల వ్యవసాయ అధికారిని మిర్యాల మనీషా అన్నారు. జిల్లా, డివిజన్ వ్యవసాయ అధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం పెంచికల్పేట్ మండలంలోని ఫర�
పచ్చిరొట్ట విత్తన విక్రయాల వ్యవహారంలో అధికారుల పాత్ర ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో జరిగిన విత్తనాల బ్లాక్ మార్కెటింగ్ దందా రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశమైంది.