తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో శుక్రవారం విత్తన మేళాను నిర్వహించనున్నట్లు తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సి.సుధారాణి తెలిపారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రైతుల కోసం శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా విత్తన మేళా నిర్వహించనున్నట్టు పరిశోధనా సంచాలకుడు డాక్టర్ రఘురామిరెడ్డి ఒక ప్రకటనలో తె�
రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేందుకు ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ నెల 24న రాజేంద్రనగర్ క్యాంపస్లో విత్తనమేళాను నిర్వహించనున్నది. దీనితోపాటు జగిత్యాల, పాలెం, వరంగల్ మ�