Delhi Metro | భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీలోని 16 మెట్రో స్టేషన్ల (Metro Stations) ను తాత్కాలికంగా మూసివేశారు. బుధవారం ఉదయం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించింది.
స్మార్ట్ఫోన్ చేతిలో లేకుంటే చాలా మందికి దిక్కుతోచదు. నిత్య జీవితంలో అది భాగమైంది. అయితే రోదసిలోకి వేల కిలోమీటర్లు ప్రయాణించే వ్యోమగాములు మాత్రం వాటికి దూరంగా ఉండాల్సిందే.
ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల గ్రామపంచాయతీ పరిధిలోని గుట్టలపై నివసిస్తున్న పెనుగోలు గ్రామస్తులు కిందికి వస్తేనే సమగ్ర కుటుంబ సర్వే వివరాలు నమోదు చేస్తామని అధికారులు వెల్లడించారు.
Red fort | చారిత్రక కట్టడం ఎర్రకోట ఐదు రోజులపాటు మూతపడనుంది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఐదు రోజులపాటు ఎర్రకోటలోకి సందర్శకులకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు.