ముంబై : మహారాష్ట్రలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతున్నది. సంక్షోభం నేపథ్యంలో శివసేన జాతీయ కార్యవర్గం సమావేశమైంది. సమావేశంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే హాజరయ్యారు. అయితే, అంతకు ముందు పుణేలోని ఏక్నాథ్ షిండే వర్
బెంగళూరు : కర్ణాటకలో హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతున్నది. ఈ క్రమంలో హుబ్లీ – ధార్వాడ్లో పోలీసులు ఈ నెల 28 వరకు విద్యాసంస్థలకు 200 మీటర్ల పరిధిలో సెక్షన్ 144ను అమలులోకి తీసుకువచ్చారు. ఈ మేరకు సీపీ లాభూరామ్ ఉ�
Hijab controversy | హిజాబ్ వివాదం నేపథ్యంలో ఉడిపి జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకున్నది. రేపటి (సోమవారం) నుంచి శనివారం వరకు జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలల పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలను అమలులోక�
ముంబై: మహారాష్ట్రలోని అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో 144 సెక్షన్ విధించారు. ఇంటర్నెట్ సేవలను మూడు రోజుల పాటు నిలిపివేయనున్నట్లు అమరావతి పోలీసులు తెలిపారు. నగరంలోని పలు చోట్ల అదనపు బలగాలను మ�
అగర్తల: బంగ్లాదేశ్లో హిందూ ఆలయాలు, వ్యక్తులపై దాడిని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) మంగళవారం సాయంత్రం త్రిపురలో భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆందోళనకారులు ధర్మానగర్ జిల్లా చంతిల్ల�