కనీస పబ్లిక్ వాటాపై సెబి నిబంధనలకు అనుగుణంగా ఐదు పీఎస్యూ బ్యాంక్ల్లో కేంద్ర ప్రభుత్వ వాటా తగ్గిస్తామని కేంద్ర ఆర్థిక సర్వీసుల కార్యదర్శి వివేక్ జోషి వెల్లడించారు. సెబీ కనీస పబ్లిక్ వాటా (ఎంపీఎస్)
Mobile Numbers |డిజిటల్ మోసాలను అరికట్టేందుకు అనుమానిత ఆర్థిక లావాదేవీలను జరుపుతున్న 70 లక్షల మొబైల్ నెంబర్లను కేంద్ర ప్రభుత్వం తొలగించిందని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. గత ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను కేంద్ర ప్రభుత్వానికి రూ.5,740 కోట్ల డివిడెండ్ను చెల్లించింది. ఈ చెక్కును ఎస్బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా.. ఆర్థిక సేవల కార్యదర్�