రాష్ట్రంలో 25 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వీరిలో కొంత మందికి పోస్టింగులు కూడా ఇచ్చారు. గతంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలె�
ఇన్నాళ్లూ నీరటి, మసూరు, లషర్, షేక్సింధ్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలుస్తూ, భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన వీఆర్ఏలు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు.