జూనియర్ కాలేజీల్లో కంప్యూటరైజ్డ్ తనిఖీలకు అధికారులు శ్రీకారం చుడుతున్నారు. ప్రభుత్వ.. ప్రైవేట్ కాలేజీలన్న తేడాల్లేకుండా దసరా తర్వాత అన్ని కాలేజీల్లో తనిఖీలు చేయాలని నిర్ణయించినట్టు ఇంటర్బోర్డు క
ఇంటర్ వార్షిక పరీక్షలు మార్చి 5 నుంచి ప్రారంభమై 25తో ముగియనున్నా యి. పరీక్షల షెడ్యూల్ను ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య సోమవారం విడుదల చేశా రు.