తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు రూ.25 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ జ్యోతి బుద్ధప్రకాశ్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. పరిషత్కు 2025-26 సంవత్సరానికి గాను బడ్జెట్లో రూ.100 కోట్లను కే�
ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జారీ చేసిన జీవో వివాదాస్పదంగా మారింది. గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డు స్థాయిల్లో ఏడుగురు సభ్యులతో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటుచేయాలని రోడ్లు, భవనాల �