రాష్ట్ర సచివాలయ భవన నిర్వహణను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భవనంలో కొనసాగుతున్న మరమ్మతులు, వైరింగ్, ఇతర అంతర్గత పనులు సైతం ఇష్టారాజ్యంగా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస�
సీఎం కేసీఆర్ దీర్ఘదృష్టితో నిర్మించిన బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయ భవనం దేశంలోనే అద్భుత కట్టడమని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ నేతలు అభివర్ణించారు.