రానున్న అసెంబ్లీ ఎన్నికలకు రంగారెడ్డి జిల్లా తుది ఓటరు జాబితాను బుధవారం ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఏడాది మే 25న విడుదలైన ఓటరు ప్రణాళిక ప్రకారం పోలింగ్ కేంద్రాల గుర్తింపు, నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాట�
వచ్చే సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. నల్లగొండ జిల్లాలో మొత్తం 14,26,480 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 7,08,924, మహిళలు 7,17,436 మంది ఉన్నారు.
ట్రిపుల్ ఐటీ | నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో 2021-22 విద్యాసంవత్సరానికిగాను మొదటి దశ కౌన్సెలింగ్లో 172 మంది విద్యార్థులు గైర్హాజరైయ్యారు. వారి స్థానంలో మెరిట్ ఆధారంగా 172 సీట్లను భర్తీ చేస్తూ అధికారుల