Chandra Babu | ఏపీలో పర్యాటక, ఆలయాల సందర్శనకు గాను నూతనంగా ప్రారంభించిన సీ ప్లేన్ను(Sea Plane) ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర విమానాయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడు లాంఛనంగా ప్రారంభించారు.
ఒక్క రోజు వేషానికి గుండు గీయించుకున్నట్టు ఉంది గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం తీరు. ఆ రాష్ట్రంలో 2020లో జరిగిన ఉప ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు రూ. 13 కోట్ల ప్రజాధనాన్ని అక్కడి ప్రభుత్వం ఉచితార్ధంగా ఖర్చుచేసి�