చేర్యాల, ఆగస్టు 16 : ఈ నెల 23వ తేదీన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో కోరమీసాలు, ఇతర మొక్కుబడి వస్తువుల విక్రయ హక్కుల కోసం సీల్డు టెండర్లు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ మంగళవారం తెలిపార�
చేర్యాల, జూలై 21 : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో గురువారం నిర్వహించిన సీల్డు టెండర్లు ఖరారైనట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ తెలిపారు. స్వామి వారి ఆలయానికి సంబంధించిన పాలు, పెరుగు, కూరగాయలు, స్వామి, అ