YS Jagan | కేవలం సీప్లేన్ వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోపించారు.
Srisailam | శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవడానికి రానున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నిర్ధారణ కావడంతో సీ ప్లెయిన్ ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అన్నారు.
Srisailam | శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం రానున్నారు. విజయవాడ పున్నమి ఘాట్లో సీ ప్లెయిన్ను ప్రారంభించి శ్రీశైలానిక�
CM Chandrababu | శ్రీశైలం మహా క్షేత్రానికి శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీప్లేన్ ద్వారా చేరుకోనున్నారు. సీఎం రాక నేపథ్యంలో ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ పరిశీలించారు.