తెలంగాణ రాష్ట్రం ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకున్నది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఓ ప్రణాళికాబద్ధంగా ఆలయాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దేశంలోనే అత్యంత పురాతన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పేరొందిన యాదగ�
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి తండా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి వాటి అభివృద్ధి కోసం నిధు లు కేటాయిస్తున్నారు. దీంతో ప్రతి తండాకు బీటీ రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నారు. అందులో �