దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన ‘సుదర్శన్ సేతు’ను ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. 2.3 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన గుజరాత్లోని ద్వారక జిల్లాలో గల ఓఖాను బెట్ ద్వారకతో అనుసంధానిస్తుంది.
MLA Ala Venkateshwar reddy | తండ్రీకుమారులిద్దరూ స్కూబా డైవింగ్ చేస్తూ వినూత్నంగా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అండమాన్ అండ్ నికోబార్ సముద్రంలో 12 మీటర్ల లోతైన నీటిలో స్�