ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని పట్టించుకోవడం లేదని ప్రముఖ సైన్స్ జర్నల్ ‘ది లాన్సెట్' ఘాటుగా విమర్శించింది. దేశంలో ప్రజల ఆరోగ్య సంరక్షణ చర్యలు అంతంత మాత్రం
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇప్పుడు ఎల్నినో కలవరపెడుతున్నది. తీవ్ర ఉష్ణ తాపానికి, భారత్సహా ఎన్నో దేశాల్లో కరువు పరిస్థితులకు ఎల్నినో కారణం కాగలదని సైన్స్ జర్నల్లో ప్రచురితమైన ఓ రీసెర్చ్ తెలిపింది.