గ్రామీణ విద్యార్థులకు అక్షరజ్ఞానం పంచి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే ప్రభుత్వ పాఠశాలలు.. రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యంతో విద్యాబోధనకు దూరమయ్యాయి. మూడు, నాలుగేండ్ల క్రితం వరకు పదుల సంఖ్యలో విద్యార్థ�
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా పుస్తకాలు, యూనిఫాం అందజేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినా, అవ