మండలంలోని వేముల ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం బంద్ చేశారు. అయితే హెచ్ఎం, వంట ఏజె న్సీ వారి మధ్య గొడవ జరగడంతో వారు వంట చేయకుండా వెళ్లిపోయారు. దీంతో మధ్యాహ్న భోజనం నిలిచిప�
స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకంపై చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. కానీ కొన్ని చోట్ల విద్యార్థులకు సరైన భోజనం అందడం లేదు. తాజాగా పశ్చిమ బెంగాల్లో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ. దినాజ్పూ