పలు పాఠశాలలను తనిఖీ చేసిన డీఈవో వికారాబాద్ : కరోనా ప్రభావంతో చాలా రోజులుగా విద్యా సంస్థలు మూసి ఉన్నాయి. కరోనా తీవ్రత తగ్గడంతో రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1, బుధవారం నుంచి విద్యా సంస్థలు తెరిచేందుకు అను
మర్పల్లి : విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పాఠశాలలను ప్రారంభించడం జరిగిందని అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. బుధవారం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో మండలంలోని సిరిపురం, మర్పల్లి �