అబద్దాలకు కేరప్ అడ్రస్ గా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నీలిచిందని బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలం
పేదల సంక్షేమానికి, దేశాభివృద్ధికి ప్రాణవాయువును అందించే ప్రభుత్వరంగ బ్యాంకులను కొందరు ఆశ్రిత పెట్టుబడిదారుల కోసం బలిపెట్టాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించడం తీవ్ర అభ్యంతరకరం. 1969లో బ్యాంకులను జాతీయీకరించ
ఇన్నాళ్లూ రాష్ర్టాల హక్కులను హరించిన మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా వాటిపై ‘ఆర్థిక యుద్ధం’ మొదలుపెట్టింది. తెలంగాణ వంటి అభివృద్ధి చెందుతున్న రాష్ర్టాలను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నది. 15వ ఆర్థిక సంఘ
ముంబై: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన బాంబులతో కూడిన వాహనం నిలిపి ఉన్న కేసులో ఆరోపణలపై సస్పెండ్ అయిన పోలీస్ అధికారి సచిన్ వాజే, ఎన్ఐఏ కస్టడీని ఏప్రిల్ 3 వరకు కోర్టు పొడిగించింది