హన్మకొండ జిల్లా పరకాలకు చెందిన గురుకుల తాత్కాలిక ఉపాధ్యాయుడు కుమారస్వామి మృతికి రాష్ట్ర ప్రభుత్వం, సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శి వర్షిణిదే బాధ్యతని తాత్కాలిక ఉపాధ్యాయుల సంఘం ఒక ప్రకటనలో ఆరోపించి�
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ పరిధిలోని గురుకులాల్లో పనిచేస్తున్న 39మంది ఐసీటీ(ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) ఔట్సోర్సింగ్ సిబ్బందిని తొలగించారు.
సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో భిన్నమైన పరిస్థితి నెలకొన్నది. ఇక్కడి గురుకులంలో 5 నుంచి ఇంటర్ వరకు విద్యాబోధన కొనసాగుతుండగా,
జనవరి నెల వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతూ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సీతాలక్ష్మికి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం (టీఎస్డబ్ల్యూఆర్టీఈఏ) విజ్