మండల కేంద్రంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో ఈ నెల 5న నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు.
ప్రతి డివిజన్ను అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 55 డివిజన్ భీమారంలో రూ. 50 లక్షల వ్యయంతో చేపట్టిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణాని
ప్రజావాణి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులకు సూచించారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి వారం నిర్వహించే ప్రజావాణికి సోమవార�