SBI | కేంద్ర ప్రభుత్వ రంగ వాణిజ్య సంస్థ భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తన నెట్వర్క్ విస్తరించనున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా కొత్తగా 400 శాఖలను ప్రారంభించనున్నది.
ప్రభుత్వరంగ బ్యాంకుల బాస్ల రిటైర్మెంట్ వయస్సు పెంచేయోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తున్నది. బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) చైర్మన్ దినేశ్ ఖారా పదవీకాలాన్ని పొడి�
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. గత ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను కేంద్ర ప్రభుత్వానికి రూ.5,740 కోట్ల డివిడెండ్ను చెల్లించింది. ఈ చెక్కును ఎస్బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా.. ఆర్థిక సేవల కార్యదర్�
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్దకు ఇప్పటివరకూ రూ. 17,000 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు వచ్చాయని, అందులో రూ.14,000 కోట్ల విలువైన నోట్లు డిపాజిట్కాగా, రూ. 3,000 కోట్ల నోట్లను మార్పిడి చేశామని బ్యాంక్ చైర్మన్ దినేశ్ కు�