ముషీరాబాద్ నియోజకవర్గానికి చెందిన కార్మిక నేత ఎస్బీ మోహన్రెడ్డి తనయుడు, సామాజిక వేత్త ఎస్బి వాసుదేవరెడ్డి శనివారం మంత్రి కేటీఆర్ సమక్షంతో బీఆర్ఎస్ పార్టీలో చేశారు.
పదేండ్లలో నగరంలో జరిగిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, బస్తీల్లో కల్పించిన మౌలిక సదుపాయాలను గమనించి ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి ఆదరించాలని ఆ పార్టీ ముషీరాబాద్ అభ్యర్థి ముఠా గోపాల�