Jadge Jakkula Anantha Lakshmi | ప్రభుత్వ అధికారిక వాహనం ఉన్నప్పటికీ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జకుల అనంతలక్ష్మి బుధవారం కాలినడకన విధులకు వచ్చారు.
ప్రధాని మోదీ ఇంధన వినియోగాన్ని తగ్గించాలని దేశ ప్రజలను కోరిన మర్నాడే మధ్యప్రదేశ్కు చెందిన బీజేపీ నేత ఒకరు దీనిని ఉల్లంఘించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.