ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసే పలు పార్టీల నాయకులు, ఇతర ప్రజలు టీఆర్ఎస్లో చేరుతున్నారని అ�
సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం నంబర్వన్ స్థానంలో ఉందని, వృద్ధులు, దివ్యాంగుల కష్టాలను పట్టించుకున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. నూతనంగా �