హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ జయంతి పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవ వేళ సాట్స్ ఆధ్వర్యంలో ‘చలో మైదాన్' కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా జరిగింది. మొత్తం 33 జిల్లాల్లో వేలాది మంది యువత
రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ(సాట్స్) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న క్రీడా అకాడమీలు, స్పోర్ట్స్ స్కూళ్ల పనితీరు మరింత మెరుగువ్వాలని సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ పేర్కొన్నారు.
రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ(సాట్స్) ఆధ్వర్యంలో నడుస్తున్న అకాడమీలకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నదని సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ అన్నారు. రాష్ట్రంలో ఉన్న క్రీడా అకాడమీలు,
సీఎం కప్ టోర్నీలో మండల స్థాయి పోటీలు బుధవారం ముగిశాయి. పండుగ వాతావరణంలో మూడు రోజుల పాటు ఆసక్తికరంగా సాగిన పోటీల్లో ప్లేయర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కల్గిన ప్లేయర్లను వెల�