మధ్యప్రదేశ్లోని సాత్నా జిల్లాలో బీజేపీ కౌన్సిలర్ అశోక్ సింగ్ ఓ మహిళపై అత్యాచారం చేసి, తనను ఎవరూ ఏం చేయలేరని బెదిరించాడు. బాధితురాలు సాత్నా జిల్లా ఎస్పీకి ఈ నెల 22న ఫిర్యాదు చేశారు. అశోక్ సింగ్ తనను ఆ�
మధ్యప్రదేశ్లోని సాత్నా జిల్లాలో ఉన్న ఓ రెసిడెన్షియల్ పాఠశాలలో (Residential School) దారుణం చోటుచేసుకున్నది. పాఠశాలలో 13 ఏండ్లలో బాలుడిపై ప్యూన్ లైంగికదాడికి (Sexually assaulted) పాల్పడ్డాడు.