ఆరావళి పర్వత శ్రేణిలో మూడవ వంతు పర్యావరణ ముప్పును ఎదుర్కొంటున్నదని ఓ స్వతంత్ర సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఆరావళి పర్వత పరిక్షణ సమితి ‘వీ ఆర్ ఆరావళి’ ఇందుకు సంబంధించి శాటిలైట్ డాటాను శనివారం విడుదల చ
ఉత్తర భారతంలో భూగర్భ జలాలు వేగంగా అడుగంటిపోతున్నాయి. ఎన్జీఆర్ఐతోపాటు పలు పరిశోధన సంస్థలు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఏటా 1.5 సెంటీమీటర్ల వర్షపాతం తగ్గుతుండగా.. దీని ప్రభావం భూగర్భ జలాలపై పడుతున్న