ఒక్కో వైన్షాపునకు సగటున 50 మంది చొప్పున పోటీ పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలను సొంతం చేసుకునేందుకు ఈ ఏడాది ఆశావహులు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు.
బ్రాహ్మణ కుల ధర్మ పరిరక్షణకు, న్యాయపరమైన కోర్కెల సాధనకు, రాజకీయ పురోగమనానికి బ్రహ్మ గర్జన
బహిరంగ సభ బ్రాహ్మణ కులోత్తముల ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్ - సరూర్నగర్ ఇండోర్ స్టేడియం మైదానంలో జరిగ
రంగారెడ్డి జిల్లా సరూర్నగర్లోని రిహాబిలిటేషన్ సెంటర్లో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ దివ్యాంగ అభ్యర్థులకు 12 రకాల పుస్తకాలను పంపిణీ చేసినట్టు రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్