సర్పంచుల పెండింగ్ బిల్లుల సమస్యను మంత్రి సీతక్క వెంటనే పరిష్కరించాలని సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ (Survi Yadaiah Goud) డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నియంత పాలన నడుస్తున్నదని, ప్రభుత్వానికి వి�
సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని సర్పంచుల ఫోరం జేఏసీ ఉపాధ్యక్షుడు మాట్ల మధు (Matla Madhu) డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచుల అక్రమ అరెస్టులను ఆపాలన్నారు.
పెండింగ్ బిల్లులు చెల్లించేలా అసెంబ్లీ సమావేశాల్లో గళమెత్తాలని మాజీ సర్పంచుల సంఘం రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు యాదయ్యగౌడ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ సర్పంచులపై కక్ష సాధింపులకు పాల్పడకుండా ఎన్నికల హామీ మేరకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని సర్పంచుల సంఘం జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.