వరంగల్ ఎంజీఎం దవాఖానలో కరోనా కేసు నమోదు అయిందన్న పుకారు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీంతో గతంలో కరోనా మోగించిన మృత్యు ఘంటికలను గుర్తు చేసుకుంటూ రోగులు, అటెండెంట్లు భయాందోళనలకు గురయ్యారు. భూప�
ఢిల్లీ మెట్రో స్టేషన్లో (Delhi Metro) విషాదం చోటుచేసుకున్నది. కదులుతున్న రైలు కింద పడి మహిళ మృతి చెందింది. రీనా అనే మహిళ ఇందర్లోక్ మెట్రో స్టేషన్లో రైలు దిగుతున్నది.