హెచ్ఎండీఏలో భూముల వేలానికి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని హెచ్ఎండీఏ లే అవుట్లలోని 100కు పైగా ప్లాట్లకు ఆన్లైన్ వేలం బుధవారం నుంచి ప్రారంభమైన నేపథ్యంలో తొలి రో�
హైదరాబాద్ మెట్రో లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఐఏఎస్ సర్ఫరాజ్ అహ్మద్ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన హెచ్ఎండీఏ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. అదనపు బాధ్యతలను కట్టబెట్టింది.