జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో గోదావరి, ప్రాణహిత నదులు కలిసిన చోట అంతర్వాహినిగా సరస్వతీ నది ఉద్భవించిన చోట గురువారం ఉదయం 5: 43 గంటలకు సరస్వతీ నది అంత్య పుష్కరాలు ప్రారంభమయ్యాయి.
కాళేశ్వరం వద్ద సరస్వతీ అంత్యపుషరాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. పుషరాల తొలిరోజు తెల్లవారుజామున 5:43 గంటలకు కంచి పీఠాధిపతి జగద్గురు శ్రీశంకర విజయేంద్ర సరస్వతీ, గవర్నర్ శివప్రతాప్ శుక్లా పుషరస్న