ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు (Saraswathi Pushkaralu) మరికొన్ని గంటల్లో ప్రారంభంకానున్నారు. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ అధికారుల ఏర్పాటు చేసిన హోర్డింగ్లు వివాదానికి దారితీశాయి.
సరస్వతీదేవీని మాఘపంచమి నాడు శ్రీపంచమి పేరిట విశేషంగా ఆరాధిస్తారు. సర్వవిద్యలకు ఆధారం వాగ్దేవి దేవి చిన్నా పెద్ద తేడా లేకుండా పుస్తకాలు, బలపాలు, పెన్నులు అమ్మవారి వద్ద పెట్టి అమ్మను కొలుస్తారు. అమ్మవారి
అమ్మవారి క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నా యి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం సరస్వతీ అమ్మవారు స్కందమాత రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.