MP Santosh Kumar | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఉదయం హైదరాబాద్లో మొక్కలు నాటింది. మొత్తం మూడు మొక్కలు నాటి వాటికి నీళ్లు పోసింది.
కట్టంగూర్: నర్సరీలో మొక్కల పెంపకంపై నర్సరీల నిర్వాహకులు, అధికారులు జాగ్రత్తలు పాటించాలని డీఆర్డీఓ కాళిందిని అన్నారు. గురువారం మండలంలోని కల్మెర, అయిటిపాముల, పరడ గ్రామాల్లోని నర్సరీలను ఆమె పరిశీలించారు
జవహర్నగర్ : పట్టణంలోని ప్రజలందరూ సేదాతీరే విధంగా బృహత్ ప్రకృతి ప్రణాళికను ఏర్పాటు చేశామని మేయర్ మేకల కావ్య అన్నారు. ఐదెకరాల విస్తీర్ణంతో ఏర్పాటు చేసిన బృహత్ ప్రకృతి వనంలో శనివారం ఆమె మొక్కలు నాటారు. ఈ స�
రాష్ట్రవ్యాప్తంగా జోరుగా ముక్కోటి వృక్షార్చన ఉత్సాహంగా మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు మంత్రి కేటీఆర్కు మొక్కనాటి శుభాకాంక్షలు ఒకేరోజు రికార్డుస్థాయిలో నాటుకున్న 3.30 కోట్ల మొక్కలు �
మంత్రి కేటీఆర్ పుట్టినరోజున అద్భుత ఘట్టం ఒకేరోజు 3.30 కోట్ల మొక్కలు నాటి రికార్డు అట్టహాసంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రోగ్రాం వృక్షార్చనలో లక్షలమంది ప్రజలు, అభిమానులు మొక్కతోనే మంత్రి కేటీఆర్కు శుభాక
జనగామ : ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలని, మొక్కలు నాటడమే కాకుండా నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. శనివారం రాష్ట్�
ఒక్కరోజే 53.7 లక్షల మొక్కలు జోరుగా పల్లె, పట్టణ ప్రగతి ఏడోవిడత తెలంగాణకు హరితహారం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతున్నది. గురువారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 61 లక్షల మొక్కలను పంపిణీ చేయగా.. 53.7 లక్�
ఇంట్లో అందమైన మొక్కలుంటే మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. లివింగ్ రూమ్, బాల్కనీలో పచ్చని మొక్కలను పెంచితే ఇల్లంతా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. అయితే, ఇండోర్ మొక్కలను పెంచడానికి అనేక జాగ్రత్తలు తీసుకోవా�