Srisailam | మల్లికార్జునస్వామి వెలసిన పుణ్యక్షేత్రం శ్రీశైలం (Srisailam) పరిసరాల్లో ఆహ్లాదవాతావరణం పెంచేందుకు ఆలయ అధికారులు విస్తృతంగా చర్యలు తీసుకుంటున్నారు.
హైదరాబాద్ : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రళయం వస్తున్న సమయంలో కూడా మీ చేతిలో ఒక మొక్క ఉంటే దాన్