కరీంనగర్ స్వచ్ఛత కోసం లక్షలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్న వాహనాలు పారిశుధ్య విభాగంలోని కొందరు అధికారుల తీరుతో నిరుపయోగంగా మిగిలిపోతున్నాయి. నెలల తరబడిగా షోకేస్లో బొమ్మల్లా మారుతున్నాయి. �
కరీంనగర్ నగరపాలక సంస్థ పారిశుధ్య విభాగంలో విధుల కేటాయింపుపై దందా నడుస్తున్నట్టు వెలుగులోకి వస్తున్నది. అందులో పని చేసే సిబ్బందికి విధులు కావాలంటే ఆ విభాగంలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, అధికారుల చేతు
జీహెచ్ఎంసీలో పారిశుధ్య విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే శానిటేషన్ విభాగంలో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు 1050 మంది వర్కర్ల నియామకానికి అనుమతి ఇవ్వాల�