భీమ్గల్ పోలీసుస్టేషన్ సెటిల్మెంట్లకు అడ్డాగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా ఫిర్యాదులను కాకుండా సివిల్ పంచాయితీలను పరిష్కరిస్తూ అందినకాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొ
ఇసుకాసురులు రెచ్చిపోయారు. అర్ధరాత్రి వేళ ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులపై దాడికి దిగారు. తమనే ఆపుతారా? అంటూ రాళ్లు, కర్రలతో తల పగులగొట్టారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బెజ్జోరాల
భద్రాద్రి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతున్నది. డబ్బులకు కక్కుర్తి పడిన కొందరు అక్రమార్కులు కృత్రిమ కొరత సృష్టించి, వినియోగదారులకు ఎక్కువ ధరకు ఇసుక విక్రయించి సొమ్ము చే�