Sandeep Dikshit | న్యూఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ (Shila Dikshit) తనయుడు సందీప్ దీక్షిత్ (Sandeep Dikshit) ఈవీఎంలపై మరోసారి విమర్శలు చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతున్నదని వ్యాఖ్యాన
Sandeep Dikshit | ఢిల్లీ (Delhi) లోని మయూర్ విహార్ (Mayur Vihar) ఏరియాలో నాలుగు రోజుల క్రితం 23 ఏళ్ల మహిళ తన మూడేళ్ల కొడుకుతో సహా మ్యాన్హోల్లో పడి మరణించిన ఘటనపై రాజకీయంగా తీవ్ర దుమారం చెలరేగుతోంది. ఢిల్లీ సర్కారు వైఫల్యంతోనే �
ఢిల్లీ అధికారాల బిల్లు (Delhi Services Bill) నేడు రాజ్యసభ (Rajya Sabha) ముందుకురానుంది. ఈ బిల్లును కాంగ్రెస్ (Congress) సహా విపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. సభలో బిల్లకు వ్యతిరేకంగా ఓటేయాలనీ హస్తం పార్టీ నిర్ణయించింది.