ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరు తో బిక్కేరు వాగు నుంచి ఇసుకను ట్రాక్టర్లతో తరలిస్తే ఊరుకునేది లేదని, అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని కొండగడప రైతులు ఆందోళన చేపట్టారు. గురువారం మోత్కూరు తాహసీల్ కార్య�
భీమ్గల్ మండలం బడాభీమ్గల్ వాగు నుంచి అనుమతుల పేరిట ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతున్నా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇసుక అక్రమ రవాణా�